Raj Kumar

వినాయక చవితి ఉత్సవాలు చెయ్యాలంటే ఇలా చేస్తేనే పర్మిషన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక మంటపం ఏర్పాటు చేయు ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక సింగిల్ విండో క్లియరెన్స్ విధానం తీసుకుని వచ్చింది. ఇంతకు ముందు వినాయక మంటపం ఏర్పాటు కోసం ప్రజలు అగ్నిమాపక శాఖ, పురపాలక శాఖ, విద్యుత్ శాఖ మరియు పోలీసు శాఖల నుంచి నిరభ్యంతర (NOC) పత్రం తీసుకోవలసి ఉండేది. దీనికోసం ప్రజలు ఆయా శాఖల చుట్టూ తిరగవలసి వచ్చేది. ప్రజల వెసులుబాటు కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ …

ITBP లో ఇంటర్ అర్హత తో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్

  కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ) నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) గ్రూప్-సి విభాగంలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 29వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి విద్యా అర్హతలు  : హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 12వ తరగతి, వెటర్నరీలో సర్టిఫికెట్/ డిప్లొమా కోర్సు , కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు …

ఏపీ లో డ్వాక్రా మహిళలకు విద్యార్దులకు సైకిల్ పంపిణీ

  ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలు, విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా మహిళలు, విద్యార్థులకు రాయితీపై విద్యుత్‌ సైకిళ్లను అందించే ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి సచివాలయంలో ఈఈఎస్ఎల్(ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్) సీఈఓ విశాల్ కపూర్, ఆ సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమై రాష్ట్రంలో ఎనర్జీ ఎఫిషియన్సీ పెంచడానికి చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు. రాష్ట్రంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పిస్తామని.. …

APలో కొత్త పథకం అప్లై చేస్తే 2 విడతల్లో 3 లక్షల రూపాయలు

ఏపీలోని చేతివృత్తుల వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కులవృత్తులను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆదరణ పథకాన్ని మళ్లీ అమలుచేయాలని నిర్ణయించింది. అయితే కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం విశ్వకర్మ యోజనతో ఆదరణ పథకాన్ని అనుసంధానం చేసి అమలుచేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కేంద్రం అమలు చేస్తున్న పీఎం విశ్వకర్మ యోజన కింద ఎంపికైన వారికి 2 విడతల్లో రూ.3 లక్షలు రుణం అందిస్తారు. ఈ రుణానికి 13 …

ఉచితంగా గ్యాస్ సిలిండర్ కి ఇలా అప్లై చేయండి

కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) ప్రభుత్వం ఉజ్వల్ పథకాన్ని తిరిగి ప్రారంభించింది. దీనికింద ఒక గ్యాస్ స్టవ్ తోపాటు ఒక గ్యాస్ సిలిండర్ ను కూడా ఉచితంగా ఇస్తారు. రీఫిల్లింగ్ చేసుకునేందుకు ఏడాదికి 12 సిలిండర్లపై రాయితీ లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఈ పథకం కింద 10.50 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందాయి. ఈ పథకం రెండో ఫేజ్ ను కేంద్రం తాజాగా ప్రారంభించింది. ఇప్పటికే 2.34 కోట్లమంది ఈ కనెక్షన్లు తీసుకున్నారు. దరఖాస్తు …

Trending News

APలో కొత్త పథకం అప్లై చేస్తే 2 విడతల్లో 3 లక్షల రూపాయలు

ఏపీలోని చేతివృత్తుల వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కులవృత్తులను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో …

ఉచితంగా గ్యాస్ సిలిండర్ కి ఇలా అప్లై చేయండి

కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) ప్రభుత్వం ఉజ్వల్ పథకాన్ని …

NMMS SCHOLARSHIP విద్యార్దులకు శుభవార్త ప్రతి ఒక్కరికీ 12 వేలు

నేషనల్ మిన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) పరీక్షకు 8వ తరగతి విద్యార్థులు …

error: Content is protected !!