SSC MTS JOBS 2024 NOTIFICATION APPLY ONLINE FULL DETAILS IN TELUGU
కేంద్ర మంత్రిత్వ శాఖలు కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ స్టాఫ్ సెలక్షన్ కమిష (ఎస్ఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. CLICK HERE TO DOWNLOAD NOTIICATION ఈ నోటిఫికేషన్ కింద 8,326 ఎంటీఎస్, హవల్దార్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు AUGUST 3వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగం పొందిన …
AP GRAMA VOLUNTEERS JOBS 2024 LATEST NEWS TODAY
వాలంటీర్ల వ్యవస్థపై ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా గౌరవ సిఎం చంద్రబాబు సర్కార్ కసరత్తు చేస్తోంది. వాలంటీర్ల వ్యవస్థకు న్యూ లుక్ తేవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.వాలంటీర్ల సేవలను మరింత సమర్ధవంతంగా వినియోగించుకోవాలని సర్కారు భావిస్తోంది. వాలంటీర్ల కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రభుత్వం దృష్టి సారిస్తోంది వాలంటీర్ల విద్వార్హతలు.. వయస్సుల వారీ వివరాలను సేకరిస్తోంది. వాలంటీర్లల్లో పీజీ చేసిన వాళ్లు 5 శాతం ఉండగా.. డిగ్రీ …
AP POLICE CONISTABLE 2024 SCHEDULE
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కోర్టు కేసులతో నిలిచిపోయిన 6,100 కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియ పై ప్రభుత్వం దృష్టి సారించింది. కేసులపై న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకుని ఆగస్ట్ నెలాఖరు లోగా షెడ్యూల్ ఖరారు చేయాలని భావిస్తోంది. 6,100 పోస్టులకు గత ఏడాది జనవరి 22న నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో 95,206 మంది అర్హత సాధించారు. PMT, PET పరీక్షలు జరగాల్సి ఉండగా, కోర్టు కేసులతో వాటికి బ్రేక్ పడింది.
CTET 2024 RESULTS RELEASED
CTET 2024 RESULTS CLICK HERE https://cbseresults.nic.in/ctet_july_24_agi/CtetJuly24q.htm
GOOD NEWS FOR AP PEOPLE PRICES DECREASED HUGELY
ప్రస్తుతం ధరలు మండిపోతున్నాయి. నిత్యవసర వస్తువుల ధరలతో సామాన్యులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఉపశమనం కలిగించే ప్రకటన చేసింది. నిత్యవసర వస్తువుల అయిన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. అయితే మార్కెట్లో కిలో కింది పప్పు ధర రూ.160గా ఉండగా, 10 …
SSC STENOGRAPHER INTER PASS JOBS 2024 NOTIFICATION FULL DETAILS IN TELUGU
కేంద్ర శాఖలు, వివిధ ప్రభుత్వ విభాగాల్లోని పోస్టులను భర్తీ చేసే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి (గ్రూప్-బి, నాన్-గెజిటెడ్), స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 2,006 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంటర్ …
AP TET FREE COACHING CENTRES LIST
AP TET Free Coaching 2024 : ఏపీ టెట్ ఉచిత కోచింగ్ పై రాష్ట్ర మైనార్టీ శాఖ ప్రకటన చేసింది. రాష్ట్ర వ్యాష్ట్ర వ్యాప్తం గా 19 శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులకు టెట్ పరీక్ష కోసం ఉచిత కోచింగ్ ను అందిచనున్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ, ఏపీ ప్రభుత్వ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణా …
ELECTION COMMISSION NOTIFICATION FOR VOTER REGISTRATION FOR MLC ELELCTIONS IN ANDHRAPARADESH
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన : తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి తాజా ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. ఈసీ ఆదేశాలమేరకు 2024 నవంబరు 1 నాటికి జాబితా రూపోందించేలా షెడ్యూలు విడుదల చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఈ నెల 29న ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల రిజిస్ట్రేషన్కు ఈసీ.. నోటీసు విడుదల చేయనుంది. …
తల్లికి వందనం పథకం 15000 రూ మొదటి విడత జమ తేదీ
తల్లికి వందనంపై మంత్రిలోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమందికీ ఈ పథకం వర్తింపజేస్తామన్నారు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి లోకేష్ సమాధానాలు ఇచ్చారు. అమ్మకు వందనం పథకంపై వస్తున్న అవాస్తవాలను నమ్మొద్దన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు స్కూలుకు వెళ్తుంటే అంతమందికీ ఇస్తామన్నారు అందులోనూ ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థినీ, విద్యార్థులకు కూడా లబ్ది చేకూరేలా కార్యాచరణ …
Trending News
APలో కొత్త పథకం అప్లై చేస్తే 2 విడతల్లో 3 లక్షల రూపాయలు
ఏపీలోని చేతివృత్తుల వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కులవృత్తులను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో …
ఉచితంగా గ్యాస్ సిలిండర్ కి ఇలా అప్లై చేయండి
కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) ప్రభుత్వం ఉజ్వల్ పథకాన్ని …
NMMS SCHOLARSHIP విద్యార్దులకు శుభవార్త ప్రతి ఒక్కరికీ 12 వేలు
నేషనల్ మిన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) పరీక్షకు 8వ తరగతి విద్యార్థులు …