టెస్ట్ రాసేవారూ ఈ సూచనలు పాటించగలరు
1. మొత్తం 30 ప్రశ్నలు ఉంటాయి.
2. ప్రతీ ప్రశ్న పూర్తిగా చదివి సమాధానం ఇవ్వగలరు .
3. మీకు ఒకో ప్రశ్న రాసిన తర్వాత NEXT క్లిక్ చేసి తదుపరి ప్రశ్నకు వెళ్ళండి
4. ప్రతీ ప్రశ్నకు సరైన సమాధానం చూపిస్తుంది.
Results
#1. ఈ క్రింది సమాచారం ఆధారంగా సరైన సమాచారాన్ని ఎన్నుకోండి ? A. ఎంకి పాటలు రాసిన కవిభవభూతి. B. ఎన్నిలంతా మేసి ఏరు నెమ్మరేసింది అనే రసాత్మక వాక్యం రాసినవారు- నండూరి గారు. C. కార్తీక పున్నమి రేయి వర్షంలో కురుస్తున్న వెన్నెల పరమశివుడి దేహం నుండి జలజల రాలి పడుతున్న విభూదిలా ఉంది అని అన్న కవి- నండూరి.
ఇలా ప్రతి రోజు టెట్ డీఎస్సీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్స్ విద్య ఉద్యోగ సమాచారం మీరు ఉచితంగా పొందాలి అనుకుంటే క్రింద ఇవ్వబడిన మన వాట్సప్ చానెల్ లింకు మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి