పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో Teacher Jobs

గచ్చిబౌలిలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం 2024-25 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన టీచర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆగస్టు 24వ తేదీన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పోస్టులు వివరాలు : పీజీటీ (మ్యాథ్స్, కామర్స్) టీజీటీ (మ్యాథ్స్, ఇంగ్లిష్) పీజీటీ- ప్రైమరీ టీచర్ స్పెషల్ ఎడ్యుకేటర్ ఎడ్యుకేషనల్ కౌన్సెలర్ స్పోర్ట్స్/ ఆర్ట్ కోచ్ అర్హతలు  పోస్టును అనుసరించి డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీఈడీ, సీటీఈటీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక విధానం  ఇంటర్వ్యూ తేదీ: 24-08-2024. వేదిక: పీఎం శ్రీ … Read more

AP డీఎస్సీ అభ్యర్ధులకు శుభవార్త 3 నెలలు ఉచిత కోచింగ్

డీఎస్సీ అభ్యర్థులకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా వీరేంజనేయస్వా మి గుడ్‌న్యూ స్‌ చెప్పారు. ఏపీలో డీఎస్సీ కి ప్రిపేర్‌ అవుతున్న ఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తామని వెల్లడించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో 3 నెలల పాటు ఈ ట్రైనింగ్‌ కొనసాగుతుందన్నారు. ఈ మేరకు గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వ విద్యా లయం లో నిర్వహించిన ఓ కార్యక్రమం లో మంత్రి మాట్లాడుతూ చదువులో వెనకబడిన విద్యార్థులకు ప్రత్యే క తరగతులు నిర్వ హించాలని కోరారు … Read more

Protected: AP TET DSC 6వ తరగతి తెలుగు న్యూ సిలబస్ Test 1

There is no excerpt because this is a protected post.

10th Pass Railway Jobs Notification 2024

 వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 3,317 ఉద్యోగాల భర్తీ జబల్ పూర్ (మధ్యప్రదేశ్)లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్(ఆర్ఆర్సీ)-వెస్ట్ సెంట్రల్ రైల్వే డబ్ల్యూసీఆర్ పరిధిలోని డివిజన్/యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆర్ఆర్సీ డివిజన్/యూనిట్లు : జేబీపీ డివిజన్, బీపీఎల్ డివిజన్, కోటా డివిజన్, సీఆర్ డబ్ల్యూఎస్ బీపీఎల్, డబ్ల్యూఆర్ఎస్ కోటా, హెచ్ఎక్స్క్యూ/జేబీపీ. మొత్తం ఖాళీలు : 3,317 అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ట్రేడ్లు: మెకానిక్, … Read more

AP మహిళలకు బిగ్ షాక్ ఈ పథకం 2 నెలలు వాయిదా

ఏపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. మెగా డీఎస్సీ  ,పెన్షన్లు, , ఉచిత ఇసుక వంటి హామీలు అమలు చేసిన ప్రభుత్వం మరో కీలక హామీ అమలుకు సిద్ధమైంది.మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుకు ముహూర్తం ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం. తొలుత  ఆగస్టు 15న విశాఖపట్నం లో ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించాలని సీఎం చంద్రబాబు గారు అనుకున్నారు … Read more

NMMS SCHOLARSHIP విద్యార్దులకు శుభవార్త ప్రతి ఒక్కరికీ 12 వేలు

నేషనల్ మిన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) పరీక్షకు 8వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి బి.వరలక్ష్మీ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. అర్హతలు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠ శాలలు, వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతూ ఉన్నవారు అర్హులు కుటుంబ సంవత్సర ఆదాయం రూ. 3.5 లక్షలలోపు ఉన్న విద్యార్థులు మాత్రమే అర్హులని … Read more

error: Content is protected !!