AP POLICE CONISTABLE 2024 SCHEDULE

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కోర్టు కేసులతో నిలిచిపోయిన 6,100 కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియ పై ప్రభుత్వం దృష్టి సారించింది. కేసులపై న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకుని ఆగస్ట్ నెలాఖరు లోగా షెడ్యూల్ ఖరారు చేయాలని భావిస్తోంది. 6,100 పోస్టులకు గత ఏడాది జనవరి 22న నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో 95,206 మంది అర్హత సాధించారు. PMT, PET పరీక్షలు జరగాల్సి ఉండగా, కోర్టు కేసులతో వాటికి బ్రేక్ పడింది.

GOOD NEWS FOR AP PEOPLE PRICES DECREASED HUGELY

ప్రస్తుతం ధరలు మండిపోతున్నాయి. నిత్యవసర వస్తువుల ధరలతో సామాన్యులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఉపశమనం కలిగించే ప్రకటన చేసింది. నిత్యవసర వస్తువుల అయిన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ కీలక ప్రకటన చేశారు. అయితే మార్కెట్లో కిలో కింది పప్పు ధర రూ.160గా ఉండగా, 10 … Read more

SSC STENOGRAPHER INTER PASS JOBS 2024 NOTIFICATION FULL DETAILS IN TELUGU

కేంద్ర శాఖలు, వివిధ ప్రభుత్వ విభాగాల్లోని పోస్టులను భర్తీ చేసే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) తాజాగా మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి (గ్రూప్-బి, నాన్-గెజిటెడ్), స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 2,006 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంటర్‌ … Read more

AP TET FREE COACHING CENTRES LIST

AP TET Free Coaching 2024 : ఏపీ టెట్ ఉచిత కోచింగ్ పై రాష్ట్ర మైనార్టీ శాఖ ప్రకటన చేసింది. రాష్ట్ర వ్యాష్ట్ర వ్యాప్తం గా 19 శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులకు టెట్ పరీక్ష కోసం ఉచిత కోచింగ్ ను అందిచనున్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ, ఏపీ ప్రభుత్వ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణా … Read more

ELECTION COMMISSION NOTIFICATION FOR VOTER REGISTRATION FOR MLC ELELCTIONS IN ANDHRAPARADESH

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన :  తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి తాజా ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. ఈసీ ఆదేశాలమేరకు 2024 నవంబరు 1 నాటికి జాబితా రూపోందించేలా షెడ్యూలు విడుదల చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు.  ఈ నెల 29న ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల రిజిస్ట్రేషన్కు ఈసీ.. నోటీసు విడుదల చేయనుంది. … Read more

తల్లికి వందనం పథకం 15000 రూ మొదటి విడత జమ తేదీ

తల్లికి వందనంపై మంత్రిలోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమందికీ ఈ పథకం వర్తింపజేస్తామన్నారు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి లోకేష్ సమాధానాలు ఇచ్చారు. అమ్మకు వందనం పథకంపై వస్తున్న అవాస్తవాలను నమ్మొద్దన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు స్కూలుకు వెళ్తుంటే అంతమందికీ ఇస్తామన్నారు అందులోనూ ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థినీ, విద్యార్థులకు కూడా లబ్ది చేకూరేలా కార్యాచరణ … Read more

DAILY IMPORTANT NEWS IN TELUGU 23/07/2024

నేటి ప్రత్యేకత : ▪ భారత స్వాతంత్రోద్యమ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి(1906) అంతర్జాతీయ వార్తలు : ▪ డెమొక్రటిక్ పార్టీ మద్దతుతో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తానని దేశాన్ని ఐక్యం చేసి ట్రంప్ ను ఓడిస్తానని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలహారిస్ తెలియజేశారు. ▪ పర్యాటకుల తాకిడి తట్టుకోలేక స్పెయిన్ లోని మల్లోర్కా ప్రాంతంలో స్థానికులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ▪ పెన్సిల్వేనియాలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పై కాల్పుల సంఘటన సీక్రెట్ … Read more

AP WEATHER REPORT LATEST OFFICIAL UPDATES TODAY

ఉత్తర ఛత్తీస్‌గఢ్ & పొరుగున ఉన్న అల్పపీడన ప్రాంతం ఇప్పుడు తూర్పు మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్‌పై ఉంది. అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ వరకు విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది ఆగ్నేయ దిశగా వంగి ఉంటుంది. సగటు సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, అజ్మీర్, గుణ, అల్పపీడన ప్రాంత కేంద్రం తూర్పు మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్, చంద్‌బాలీ, ఆగ్నేయ ప్రాంతాల మీదుగా … Read more

error: Content is protected !!